తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. యాసంగి సీజన్లో పండించినటువంటి ధాన్యాన్ని ఏప్రిల్ మూడో వారం నుంచి కొనుగోలు ప్రారంభించాలని నిర్ణయించింది.
దేశ ఎన్నికల చరిత్ర లో తొలిసారిగా ఇంటి నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం […]
ఏప్రిల్ 1 అనగా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి నుంచి పలు వస్తువుల ధరల్లో మార్పులు మనకి కనిపిస్తాయి. ఇందులో ప్రధానంగా బడ్జెట్ మరియు బడ్జెట్ లో పన్నుల పెంపు, సుంకాల వలన ధరలు పెరగటం లేదా తగ్గటం వంటివి జరుగుతాయి.
రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా పథకాల ద్వారా పెళ్లి చేసుకునే వారికి నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే… ఇంకా తేడాది అక్టోబర్ నుంచి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం […]
పాన్ కార్డ్ కలిగిన వారికి గుడ్ న్యూస్..మార్చ్ 31 తో ముగుస్తున్న గడువు ను మరో మూడు నెలలు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా జూన్ 30 వరకు […]