ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టెన్త్ మరియు ఇంటర్ టాపర్లకు అవార్డులు, నగదు పురస్కారాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన “జగనన్న ఆణిముత్యాలు” కార్యక్రమం వాయిదా […]
BREAKING: రైతు భరోసా అమౌంట్ విడుదల.. రైతుల ఖాతాలో రూ. 5500 జమ.. స్టేటస్ చెక్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ […]
మే నెలకి గాను సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రాం (COP) 26 మరియు 27 తేదీలలో నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Citizen Outreach Program May- 2023 Month Focus […]
ఏపీలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. Anywhere Registration (ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ ) పాలసీని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ (Anywhere […]
రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమూల్ తో పాల సేకరణ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి […]
దేశవ్యాప్తంగా POSTAL శాఖ ద్వారా భారీగా 12,828 GDS : BPM, అసిస్టెంట్ BPM, డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో ఏపి నుంచి 118 తెలంగాణ […]
దేశవ్యాప్తంగా 2000 రూపాయలు నోట్లు రద్దు చేస్తున్నట్లు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు లబ్ధిదారులకు […]
Latest updates అమ్మ ఒడి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి చివరి తేదీ మే 30. విద్యార్థి యొక్క తల్లి / తండి మరణించినపుడు guardian details తో update చేసే సమయంలో, […]
ఏపి లో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరు శనగ కాయల కోసం రైతులరిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. విత్తనాల కోసం రైతులు […]
2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో, ఈ అంశంపై FAQ ప్రశ్నలు సమాధానాలు కింద మీరు చెక్ చేయవచ్చు