ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యజన లబ్దిదారులకు శుభవార్త.ఈ పథకం ద్వారా కేంద్రం పంపిణి చేస్తున్న ఉచిత రేషన్ ను మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడానికి అక్టోబర్ ఐదో తారీకు లోపు లబ్ధిదారులను వాలంటీర్లు రిజిస్టర్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా వాలంటీర్లు ఆయుష్మాన్ భారత్ యాప్ ను, ఆధార్
ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడానికి అక్టోబర్ 5వ తారీకు లోపు లబ్ధిదారులను వాలంటీర్లు రిజిస్టర్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా వాలంటీర్లు ఆయుష్మాన్ భారత్ యాప్ ను, ఆధార్ ఫేస్ ఆర్.డి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు ఆధార్ సెంటర్ కలిగిన సచివాలయాలలో ఇప్పటివరకు మూడుసార్లు క్యాంపు నిర్వహించి ఆధార్ సేవలు అందించడం జరుగుతున్నది. మరలా 4వ స్పెషల్
Ineligible Reason : “సరియైన ఆదాయ ధృవీకరణ లేనందున.” Solution : ఈ కారణం YSR CHEYUTHA వలన ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత అన్నీ అర్హతలు వుండి Rice Card కలిగి వుంటే , అటువంటి
గ్రామస్థాయిలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు ప్రతీ ఆర్బీకేకు ప్రత్యేకంగా ఒక వలంటీర్ను నియమిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాల్లో చురుగ్గా పనిచేసే వలంటీర్లను ఎంపికచేసి
రైతులందరికీ ముఖ్య గమనిక. రైతు భరోసా కొత్తగా అప్లై చేయడానికి సైట్ ఓపెన్ అయ్యింది.అర్హులైన రైతులు తమ ఆధార్ జిరాక్స్, 1బి జిరాక్స్ తో సమీప రైతు భరోసా కేంద్రంలో సంప్రదించవచ్చు.