ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి కౌలు రైతులు 2023 24 రైతు భరోసా తొలి విడత అమౌంటు సహాయాన్ని
వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్ట పోయిన రైతులకు ఈ నెల 8 న ముఖ్యమంత్రి నష్టపరిహారాన్ని విడుదల చేయనున్నారు. పంట
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి 2023-24 అమౌంట్ ను ముఖ్యమంత్రి గత నెల జూన్ 28 న విడుదల చేయడం జరిగింది. అయితే వారం దాటినా ఇప్పటికీ చాలా మంది లబ్ధిదారులు అమౌంట్
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని జగనన్న విదేశీ
వైఎస్ఆర్ భీమా పథకానికి సంబంధించి 2023-24 సంవత్సరానికి గాను కొత్త మరియు రెన్యువల్ దరఖాస్తులను వాలంటీర్ల ద్వారా స్వీకరించడం జరిగింది. మరణించిన పాలసీ దారుల క్లైమ్ రిజిస్టర్ చేయించడానికి సచివాలయం లోని
జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పనిచేసే కూలీలకు గత కొన్ని కొన్ని వారాలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2005 కోట్లకు పైగా కూలీలకు వేతనం చెల్లించాల్సి
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి 2023-24 అమౌంట్ ను ముఖ్యమంత్రి జూన్ 28 న విడుదల చేయడం జరిగింది. అయితే 5 రోజులు దాటినా ఇప్పటికీ చాలా మంది లబ్ధిదారులు అమౌంట్ పడలేదు
ఏపి సహా దేశవ్యప్తంగా చుక్కలు చూపిస్తున్న టొమాటో ధరతో కొనుగోలు దారులు బెంబేలెత్తుతున్నారు. ఏపి లో పలు మార్కెట్ల లో ఏకంగా కిలో ₹120 కి అమ్ముడు అవుతుంది. తక్కువ దిగుబడి
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నిర్వహించినటువంటి జనగర్జన సభలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి రాగానే వృద్ధులు మరియు వితంతువులకు 4000 రూపాయల