Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం

Minority Bandhu 2023 – మైనారిటీ బంధుకు సర్వం సిద్ధం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలకు మరియు క్రిస్టియన్ మైనార్టీలకు మైనారిటీ బంధు పథకానికి ఆగస్ట్ 19 న శ్రీకారం చుట్టనున్నారు.

అర్హులైన వారికి ఆగస్టు 19 నుండి మైనార్టీ బంధు చెక్కులను అందించనున్నారు.

చెక్కుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు సమాచారం, హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 19 న ప్రారంభించిన అనంతరం జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమం అమలు కానుంది.

బీసీ బంధు తరహాలోనే మైనారిటీ బంధు పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించగా, ఇందులో మైనారిటీ ముస్లిం మరియు క్రైస్తవ మైనారిటీలు లబ్ది పొందుతారు

ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాలను సిద్దం చేసారు.అర్హులైన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో లేదా కలెక్టర్ కార్యాలయాలలో సంప్రదించవచ్చు.

Minority Bandhu అర్హతలు:

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page