Ragi Millet: రాగి జావ లో ఉండే పోషక గుణాలు తెలుసా? ఇది ఎలా తయారు చేస్తారో చెక్ చేయండి

వేసవికాలంలో శరీరంలో వేడినీ తగ్గించే పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి మరింత మేలు చేకూరుతుంది. మరి శరీరం వేడిని తగ్గించే పదార్థాలు చూస్తే, వీటిలో మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, కీర దోసకాయ వంటి వాటితో పాటు రాగిజావ ముందు వరుసలో ఉంటుంది. రాగిజావను వేసవిలోనే కాదు అన్ని కాలాల్లో కూడా సేవించవచ్చు. ఈ రాగి జావలో ఉండే ప్రత్యేకతలు ఏంటి? ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రాగి జావ లో ఉండే పోషక పదార్థాలు రాగుల్లో…

Read More

హైదరాబాద్ లో Trigyn Technologies, వెయ్యి మందికి ఉద్యోగాలు

హైదరాబాద్ లో మరో కంపెనీ అడుగుపెడుతోంది. ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో Trigyn కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. Trigyn కంపెనీ డేటా అనలిటిక్స్,…

Read More

Valentine’s Day : వాలెంటైన్స్ డే ఎలా పుట్టిందో తెలుసా?

మనం ప్రతి ఏటా ఫిబ్రవరి 14 న జరుపుకుంటున్నటువంటి వాలెంటైన్స్ డే యొక్క మూలం పురాతన రోమన్ కాలం నాటిది అని చెప్పవచ్చు. అసలు ఈ రోజు ఎలా పుట్టింది అనే దానిపై మనకు ఎన్నో కథలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఒకానొక ముఖ్యమైన స్టోరీ ఏంటంటే, మూడవ శతాబ్దంలో రోమన్ రాజు Claudius II ఉండేవాడు. అతను ఒక చట్టాన్ని రూపొందించాడు. యవ్వనంలో ఉన్నటువంటి యువకులకు పెళ్లి కాకుండా ఈ చట్టాన్ని రూపొందించడం జరుగుతుంది….

Read More

Benefits of Sesame : ఎముకల పట్టుత్వానికి నువ్వులు దివ్య ఔషధం..అయితే ఎంత మోతాదులో తినాలో తెలుసా

నువ్వులు మనకు సాధారణంగా తెలుపు, నలుపు రంగుల్లో లభిస్తాయి. నువ్వులు తినడం వలన ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఎంత మోతాదు లో తీసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎముకల దృఢత్వానికి నువ్వులు ఎలా దోహద పడతాయి, ఎంత మోతాదు లో తీసుకుంటే మండించి వంటి Intersting facts మీకోసం. ఎముకల పట్టుత్వానికి నువ్వులు మన శరీరమంతా ఎముకల గూడు. ఎముక నిర్మాణానికి కావాల్సిన క్యాల్షియం నువ్వులో అధికంగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల నువ్వులలో సుమారు …

Read More

ప్రపంచ సుందరి 2024 క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం

ముంబైలో 9 మార్చి 2024న జరిగిన మిస్ వరల్డ్ 2024 అందాల పోటీలలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన మోడల్ క్రిస్టినా పిస్కోవా (Krystyna Pyszková) టైటిల్ ను గెలుచుకున్నారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకునే ముందు, ఆమె గతంలో మిస్ చెక్ రిపబ్లిక్ 2022 కిరీటాన్ని పొందింది. ఈ నేపథ్యంలో క్రిస్టినా పిస్కోవా గురించిన బయోగ్రఫీ మరియు ఆసక్తికరమైన అంశాలు మీకోసం. క్రిస్టినా పిస్జ్కోవా బయోగ్రఫీ [ Krystyna Pyszková Biography ] పూర్తి పేరు క్రిస్టినా…

Read More

HCL Amaravati Phase 2: అమరావతిలో 15 వేల ఐటీ ఉద్యోగాలు

గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడలో స్థాపించబడిన భారత ఐటీ దిగ్గజ  సంస్థ HCL తొలి దశలో భాగంగా 4500 మంది ఉద్యోగాలను కల్పించింది. ప్రస్తుతం రెండో దశ విస్తరణలో భాగంగా హెచ్ సి ఎల్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి  శివశంకర్ మరియు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ తో మంత్రి నారా లోకేష్ అమరావతిలో బేటి అయ్యారు. రెండో దశలో భాగంగా చేపట్టే విస్తరణ కి సంబంధించిన చర్చ వీరి మధ్య జరిగింది….

Read More

భగత్ సింగ్: బ్రిటీష్ అసెంబ్లీ లోనే బాంబ్ వేసిన సమర యోధుడు..23 ఏళ్లకే యావత్ దేశం దృష్టి ని ఆకర్షించిన భరత మాత ముద్దు బిడ్డ

భగత్ సింగ్ ఈ స్వాతంత్ర సమరయోధుని పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఆయన బ్రిటిష్ వారి పట్ల చూపించిన పోరాట పటిమ మరియు తెగువ. 23 ఏళ్ల కే భారత మాత కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన ఈ అమర వీరుడు గురించి ఈరోజు తెలుసుకుందాం భారత మాత కన్న ఈ ముద్దు బిడ్డ సెప్టెంబర్ 27, 1907న బ్రిటిష్ ఇండియాలోని లియాల్‌పూర్ జిల్లాలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) కిషన్ సింగ్ మరియు విద్యావతి…

Read More

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రం మోదీ ఒకేసారి 9 వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై వందే భారత్‌ మరియు కాచిగూడ-యశ్వంత్‌పూర్ కూడా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.  తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు మంచి క్రేజ్ లభిస్తోంది. విజయవాడ-చెన్నై…

Read More

చంద్రయాన్ 3 పై అన్ని దేశాలు ప్రశంసిస్తుంటే ఈ దేశం మాత్రం అక్కసు వెళ్లగక్కింది

చంద్రయాన్ 3, భారత దేశ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో మరోసారి నిలబెట్టిన ఉపగ్రహం.. భారత నేలపై నుంచి సగర్వంగా నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ 3 40 రోజుల యాత్రను ముగించి దిగ్విజయంగా ఆగస్టు 23 సాయంత్రం 6.03 నిమిషాల సమయంలో చంద్రుడి నేలను ముద్దాడింది. అయితే మరొక విషయం ఏమిటంటే, చందమామపై కాలు మోపిన నాలుగో దేశం భారత్ అయితే దక్షిణ ధృవం పై తొలిసారి కాలు మోపిన రికార్డు భారత్ సొంతం చేసుకుంది. భారత సత్తా…

Read More

You cannot copy content of this page

error: Content is protected !!