Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటీ?

Electoral Bonds Scheme:ఎన్నికల బాండ్లు. పార్టీలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ఆ ఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి. జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ…

Read More

ఇడ్లీలను ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో తెలుసా? వివిధ రకాల ఇడ్లీలు మరియు వాటి తయారీ విధానం చూసేయండి

ఇడ్లీ ని ఎన్నో రకాలు గా చేసుకుని తినవచ్చు. మరి ఎన్ని రకాలు ఇడ్లీ లు ఉన్నాయి, వాటిని ఎలా తయారు చేసుకొని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read More

Anti Aging Foods: పురుషులు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే ఏం తినాలి? ఒకసారి మెనూ చూడండి

మనిషి జీవితంలో యవ్వనం అనేది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే దశ..వృద్ధాప్యాన్ని మనం ఎంత ఆపాలన్న ఆపలేము అయితే వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఎక్కువ కాలం యవ్వనంగా కనబడేలా ఉండేందుకు మాత్రం మనం ప్రయత్నించవచ్చు. మనం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలన్నా లేదా మనలో త్వరగా వృద్దాప్య ఛాయలు కనపడకుండా ఉండాలన్నా మన ఆహారపు అలవాట్లు, మనం చేసే పని, వ్యాయామ అలవాట్లు అందుకు అనుగుణంగా ఉండాలి. ముఖ్యంగా పురుషులలో బయట పని చేసే వారి…

Read More

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రం మోదీ ఒకేసారి 9 వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై వందే భారత్‌ మరియు కాచిగూడ-యశ్వంత్‌పూర్ కూడా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.  తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు మంచి క్రేజ్ లభిస్తోంది. విజయవాడ-చెన్నై…

Read More

HCL Amaravati Phase 2: అమరావతిలో 15 వేల ఐటీ ఉద్యోగాలు

గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడలో స్థాపించబడిన భారత ఐటీ దిగ్గజ  సంస్థ HCL తొలి దశలో భాగంగా 4500 మంది ఉద్యోగాలను కల్పించింది. ప్రస్తుతం రెండో దశ విస్తరణలో భాగంగా హెచ్ సి ఎల్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి  శివశంకర్ మరియు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ తో మంత్రి నారా లోకేష్ అమరావతిలో బేటి అయ్యారు. రెండో దశలో భాగంగా చేపట్టే విస్తరణ కి సంబంధించిన చర్చ వీరి మధ్య జరిగింది….

Read More

Valentine’s Day : వాలెంటైన్స్ డే ఎలా పుట్టిందో తెలుసా?

మనం ప్రతి ఏటా ఫిబ్రవరి 14 న జరుపుకుంటున్నటువంటి వాలెంటైన్స్ డే యొక్క మూలం పురాతన రోమన్ కాలం నాటిది అని చెప్పవచ్చు. అసలు ఈ రోజు ఎలా పుట్టింది అనే దానిపై మనకు ఎన్నో కథలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఒకానొక ముఖ్యమైన స్టోరీ ఏంటంటే, మూడవ శతాబ్దంలో రోమన్ రాజు Claudius II ఉండేవాడు. అతను ఒక చట్టాన్ని రూపొందించాడు. యవ్వనంలో ఉన్నటువంటి యువకులకు పెళ్లి కాకుండా ఈ చట్టాన్ని రూపొందించడం జరుగుతుంది….

Read More

ఉగాది పచ్చడి తినడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా? ఉగాది పచ్చడి విశిష్టత మరియు తయారీ విధానం

తెలుగు రాష్ట్రాల లో ఉగాది పర్వదినాన్ని కొత్త సంవత్సరాది గా లేదా తెలుగు సంవత్సరాది గా జరుపుకుంటాము.చైత్ర మాసం ఆరంభాన్ని ఉగాది పండుగ గా జరుపుకోవడం మన సంప్రదాయం. కర్ణాటక లో యుగాది, మహారాష్ట్ర లో గుడీ పాడవ అనే పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సరం పేరుతో మనం జరుపుకుంటున్నాం. సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో ఏ రాశి కి ఏ విధంగా ఉందనుందో తెలుసుకునేందుకు మనం పంచాంగ శ్రవణం…

Read More

హైదరాబాద్ లో Trigyn Technologies, వెయ్యి మందికి ఉద్యోగాలు

హైదరాబాద్ లో మరో కంపెనీ అడుగుపెడుతోంది. ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో Trigyn కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. Trigyn కంపెనీ డేటా అనలిటిక్స్,…

Read More

Prithviraaj Chauhan: మొహమ్మద్ ఘోరీ నే గడగడలాడించిన రాజసం, పృథ్వీరాజ్ చౌహాన్ గురించి విన్నారా!

పృథ్వీరాజ్ చౌహాన్! చరిత్ర ఎరుగని రాజసం ఈయనకే సొంతం. హిందూ గొప్ప చక్రవర్తుల జాబితాలో మొదటి వరుస లో నిలిచే పృథ్వీరాజ్ చౌహాన్ గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం.. పృథ్వీరాజ్ చౌహాన్, ఈయన చౌహన్ లేదా చహమన రాజ్య వంశానికి చెందిన చక్రవర్తి.1178-1192 AD వరకు వాయువ్య భారతదేశాన్ని పరిపాలించారు. ఈయన ప్రస్తుత రాజస్థాన్,ఢిల్లీ , హర్యానా ప్రాంతాలను అజ్మీర్ రాజధాని గా పరిపాలించారు.గజిని ని పరిపాలిస్తున్నటువంటి మొహమద్ ఘోరి 1191 లో ఈయన పై దండెత్తి…

Read More

You cannot copy content of this page

error: Content is protected !!