HCL Amaravati Phase 2: అమరావతిలో 15 వేల ఐటీ ఉద్యోగాలు

గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడలో స్థాపించబడిన భారత ఐటీ దిగ్గజ  సంస్థ HCL తొలి దశలో భాగంగా 4500 మంది ఉద్యోగాలను కల్పించింది. ప్రస్తుతం రెండో దశ విస్తరణలో భాగంగా హెచ్ సి ఎల్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి  శివశంకర్ మరియు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ తో మంత్రి నారా లోకేష్ అమరావతిలో బేటి అయ్యారు. రెండో దశలో భాగంగా చేపట్టే విస్తరణ కి సంబంధించిన చర్చ వీరి మధ్య జరిగింది….

Read More

World Water Day : భూమి పై నీరు ఉంటేనే మనం.. నీటికి సంబంధించి ఆసక్తికర అంశాలు మీకోసం

పంచభూతాలలో ఒకటైన నీరు మానవ మనుగడకు భగవంతుడు ప్రసాదించిన అమృతమని చెప్పవచ్చు. నీరు లేనిదే జీవం లేదు మీరు లేకపోతే సర్వం నిర్జీవం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటికి సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. భూమి పై మూడింట నీరే భూమి యొక్క ఉపరితలంలో దాదాపు 71% నీటితో నిండి ఉంటుంది భూమి పై సుమారు 1.386 బిలియన్ క్యూబిక్ కిలోమీటర్ల నీరు ఉంటుంది, దానిలో 97% ఉప్పునీటి రూపంలో మహా సముద్రాలు…

Read More

చంద్రయాన్ 3 పై అన్ని దేశాలు ప్రశంసిస్తుంటే ఈ దేశం మాత్రం అక్కసు వెళ్లగక్కింది

చంద్రయాన్ 3, భారత దేశ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో మరోసారి నిలబెట్టిన ఉపగ్రహం.. భారత నేలపై నుంచి సగర్వంగా నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ 3 40 రోజుల యాత్రను ముగించి దిగ్విజయంగా ఆగస్టు 23 సాయంత్రం 6.03 నిమిషాల సమయంలో చంద్రుడి నేలను ముద్దాడింది. అయితే మరొక విషయం ఏమిటంటే, చందమామపై కాలు మోపిన నాలుగో దేశం భారత్ అయితే దక్షిణ ధృవం పై తొలిసారి కాలు మోపిన రికార్డు భారత్ సొంతం చేసుకుంది. భారత సత్తా…

Read More

Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటీ?

Electoral Bonds Scheme:ఎన్నికల బాండ్లు. పార్టీలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ఆ ఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి. జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ…

Read More

Facts about Ants : చీమల గురించి ఈ 10 ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?

  చీమల గురించి 10 ఆసక్తికరమైన విషయాలు మీకోసం 1. చీమలకు మానవాతీత శక్తి ఉంటుంది! చీమలకు మానవాతీత శక్తులు ఉంటాయి. మీరు విన్నది నిజమే. మనిషి సగటున తన బరువు లో పావు వంతు బరువు ను ఎత్తడానికి కూడా కష్ట పడతాడు. అయితే చీమలు  తమ శరీర బరువు కంటే 10 నుండి 50 రెట్లు ఎక్కువ బరువు ను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి! ఉదాహరణకు ఆసియా నేత చీమ(asian weaver ant) అయితే, దాని…

Read More

పీచు మిఠాయి ని బ్యాన్ చేసిన తమిళనాడు

పీచు మిఠాయి అంటే తెలియని పిల్లలు ఎవరు ఉండరు. అది కూడా 90 s లో పిల్లలకి అయితే ఇది ఎంతో ఇష్టమైన తినుబండారం అని చెప్పవచ్చు. అయితే అప్పట్లో పీచు మిఠాయి రంగులు లేకుండా ఫ్రెష్ గా సహజంగా ఉండేది. ఆ రుచి కూడా వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు, వీటికి రంగులు అద్ది అమ్ముతున్నారు. ముఖ్యంగా గులాబీ రంగులో దీనిని ఎక్కువగా వీధి వ్యాపారులు అమ్ముతున్నారు. దీనినే కాటన్‌ క్యాండీ అని కూడా అంటారు….

Read More

ఆరెంజ్ రంగులో వందే భారత్

దేశంలోనే అత్యంత వేగవంతమైన వందేభారత్ రైళ్లు ఇకపై రంగు మార్చుకోనున్నాయి. ఇన్నాళ్లూ నీలం రంగులో ఉండే రైలు బోగీలు ఇకపై కాషాయం రంగులో కనిపిస్తాయి. కొత్తగా తయారు చేసే రైళ్లకు కాషాయం రంగు వేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) లో వందేభారత్ రైలు కోచ్లు తయారవుతున్నాయి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఫ్యాక్టరీని సందర్శించారు. రైలు బోగీలోకి వెళ్లి సీట్లను పరిశీలించారు. లోకో పైలెట్ జోన్లోకి కూడా వెళ్లి అన్నీ…

Read More

భవిష్యత్తులో ఉద్యోగుల స్థానంలో ఏఐ, ఇప్పటికే పలు సంస్థల్లో ఉద్యోగుల కోత

కృత్రిమ మేధ (AI – Artificial Intelligence ) ఆధారిత టూల్‌ చాట్‌జీపీటీ (ChatGPT), Google Bard సహా ఇతర AI టూల్స్ తో ఉద్యోగుల భవిష్యత్‌ మరింత ప్రమాదంలో పడనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయా రంగాల్లో మనుషులు చేస్తున్న పనుల్ని ఏఐ టూల్స్‌తో చేయనుండడంతో.. ఆ టూల్స్‌ అభివృద్దిని అడ్డుకోవాలంటూ ఇప్పటికే ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు ప్రముఖులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో మీడియా రంగం నుంచి, టెక్నాలజీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై…

Read More

Indus Water Treaty in Telugu – సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటి!

సింధు జలాల ఒప్పందం – దీనినే Indus Water Treaty (IWT) అని అంటారు. ఇది సింధు నది వ్యవస్థ మరియు దాని ఉపనదుల నీటి వినియోగం పై ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కుదిరిన నీటి పంపకం ఒప్పందం. ఇది ఎప్పుడు జరిగింది? 19 సెప్టెంబర్ 1960న కరాచీలో ఈ మేరకు ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం అనేది తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ చర్చల ఫలితం అని చెప్పవచ్చు.నేపథ్యం: *…

Read More

You cannot copy content of this page

error: Content is protected !!