పీచు మిఠాయి ని బ్యాన్ చేసిన తమిళనాడు

పీచు మిఠాయి అంటే తెలియని పిల్లలు ఎవరు ఉండరు. అది కూడా 90 s లో పిల్లలకి అయితే ఇది ఎంతో ఇష్టమైన తినుబండారం అని చెప్పవచ్చు. అయితే అప్పట్లో పీచు మిఠాయి రంగులు లేకుండా ఫ్రెష్ గా సహజంగా ఉండేది. ఆ రుచి కూడా వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు, వీటికి రంగులు అద్ది అమ్ముతున్నారు. ముఖ్యంగా గులాబీ రంగులో దీనిని ఎక్కువగా వీధి వ్యాపారులు అమ్ముతున్నారు. దీనినే కాటన్‌ క్యాండీ అని కూడా అంటారు….

Read More

Indus Water Treaty in Telugu – సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటి!

సింధు జలాల ఒప్పందం – దీనినే Indus Water Treaty (IWT) అని అంటారు. ఇది సింధు నది వ్యవస్థ మరియు దాని ఉపనదుల నీటి వినియోగం పై ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కుదిరిన నీటి పంపకం ఒప్పందం. ఇది ఎప్పుడు జరిగింది? 19 సెప్టెంబర్ 1960న కరాచీలో ఈ మేరకు ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం అనేది తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ చర్చల ఫలితం అని చెప్పవచ్చు.నేపథ్యం: *…

Read More

Green Tea Benefits: గ్రీన్ టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా? ఆరోగ్యం మరియు యవ్వనం పెంచే గొప్ప డ్రింక్

చక్కటి ఆరోగ్యం మరియు అందానికి గొప్ప పానీయం..గ్రీన్ టీ..ఈ టీ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా

Read More

Women’s Reservation Bill : 25 యేళ్లు దాటినా అమలు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు.. దీనికి ఎవరు కారణం?

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్.. పాతికేళ్లు దాటిన చట్టసభల గడప దాటని వైనం. దీనికి ఎవరు కారణం

Read More

పేటీఎంకు భారీ ఊరట..పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు మరో 15 రోజులు గడువు

ఇటీవల ఆర్‌బీఐ ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌’ (PPBL) 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న (ఇవాళ) ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. పేటీఎం  వ్యాలెట్‌, పేమెంట్స్‌ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బయటి…

Read More

Electricity Saving: వేసవి కాలం వచ్చేసింది..మీ విద్యుత్  బిల్ ఆదా చేసుకోండిలా..టాప్ 5 టిప్స్

వేసవికాలం వచ్చేసింది..మరి వేసవికాలం వచ్చిందంటే మనకి ముందుగా భయపెట్టేది విద్యుత్ బిల్లులు..అయితే చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన మనం అన్ని కాలాలలో విద్యుత్ బిల్లును చక్కగా తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని టిప్స్ ఇక్కడ మీకోసం ఇవ్వడం జరిగింది. మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఫాలో అవ్వండి. Tip 1 : ముందుగా మీ ఇంట్లో బల్బులను LED బల్బులుగా మార్చండి. ఇప్పటికీ చాలామంది మధ్యతరగతి లేదా పేదవారి ఇళ్లల్లో 60 క్యాండిల్ బల్బులు 40 క్యాండిల్ బల్బులు…

Read More

Wetlands Day 2024: నేడు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం – Interesting Facts

జీవవైవిధ్యం, నీటి వనరులు మరియు సమాజ శ్రేయస్సు కోసం చిత్తడి నేలలు కీలకం. వీటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు 1971లో చిత్తడి నేలలపై రామ్‌సర్ ఒప్పందాన్ని ఆమోదించిన తేదీని సూచిస్తుంది. భూమి యొక్క పర్యావరణ సమతుల్యానికి చిత్తడి నేలలు కీలకం. అవి మొక్క మరియు జంతు మనుగడకు మద్దతునిస్తాయి. నీటిని శుద్ధి చేస్తాయి. తీరప్రాంతాలను స్థిరీకరించడంలో దోహదపడతాయి. మొక్కలకు పోషకాలను…

Read More

Women’s Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా ప్రారంభమైందో తెలుసా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు మరియు అది ఎలా ప్రారంభమైంది..ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD), ప్రతి సంవత్సరం మార్చి 8 న జరుపుకుంటారు. ఇది మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ పురోగతి మరియు లింగ సమానత్వం చాటేందుకు జరుపుకునే వేడుక. అసలు మహిళా దినోత్సవం కి పునాది ఎలా పడింది? మహిళా దినోత్సవం కి పునాది 1857 లోనే పడిందని చెప్పాలి. తక్కువ వేతనాలు…

Read More

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రం మోదీ ఒకేసారి 9 వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై వందే భారత్‌ మరియు కాచిగూడ-యశ్వంత్‌పూర్ కూడా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.  తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు మంచి క్రేజ్ లభిస్తోంది. విజయవాడ-చెన్నై…

Read More

Oscar 2023 : ఆస్కార్ అవార్డ్స్ పూర్తి విజేతల జాబితా ఇదే

95 వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. ఇందులో తొలిసారిగా భారత్ ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకోవడం గొప్ప విషయం. Naatu Naatu పాట కు మరియు elephant whisperes ఈ సారి భారత సినీ రంగాన్ని విశ్వవ్యాప్తం చేశాయు. అయితే ఈ అవార్డుల లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (Everything Everywhere all at ones) చిత్రం అయితే ఏకంగా ఏడు అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. ఇందులో…

Read More

You cannot copy content of this page

error: Content is protected !!