ప్రస్తుత కాలంలో విడాకులు తీసుకున్న స్టార్ జంట లు మల్లీ కలుస్తున్నట్లు ప్రచారాలు అధికం అవుతున్నాయి. ఇటీవల సమంత – నాగచైతన్య మల్లీ కలవబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగింది… అయితే అదంతా వట్టి అబద్దమే అని తేలిపోయింది… ఇక ఇప్పుడు మరో స్టార్ జంట వంతు వచ్చింది…
![](https://studybizz.com/film/wp-content/uploads/2023/10/untitled-design-1-20-16463132584x3-1-1024x768.png)
కోలీవుడ్ స్టార్ జంట ధనుష్ – ఐశ్వర్య రజినీకాంత్ విడిపోయిన సంగతి తెలిసిందే!!!.. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ!!.. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు…. వీరు విడాకులు తీసుకోలేదు కానీ ఇద్దరు ఏకాభిప్రాయంతో వేరువేరుగా జీవిస్తున్నారు… పిల్లల బాధ్యతలు మాత్రం ఇద్దరూ చూసుకుంటున్నారు!!… అయితే వీరిద్దరూ విడాకుల విషయంలో ఒక అడుగు వెనక్కు వేశారని త్వరలో మళ్లీ కలవబోతున్నారంటూ ఈమధ్య ప్రచారం జరుగుతుంది….
![](https://studybizz.com/film/wp-content/uploads/2023/10/dhanush-aishwaryaa-1-1642485960-1024x576.jpg)
కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది ధనుష్, ఐశ్వర్య ఇద్దరు వారి వారి పనుల్లో బిజీ అయ్యారు… ప్రస్తుతం వీరి ఫోకస్ అంతా కెరీర్ పైనే ఉంది తప్ప భార్యా భర్తల గా మళ్ళీ కలిసి పోవాలన్న ఆలోచన అయితే ముమ్మాటికి లేదు. కావున వీరు మళ్ళీ కలిసి పోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేనట్లే!!!… అయితే వీళ్ళు విడిపోయారే కానీ ఇంతవరకు విడాకులకు దరఖాస్తు చేయలేదు… మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు లేదంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటున్నారట.. తర్వాత ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు లే అని ఆలోచిస్తున్నారట… ఇక ఇదే కారణం తో వీరు మళ్ళీ కలిసి పోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది…
![](https://studybizz.com/film/wp-content/uploads/2023/10/94759742-1024x576.jpg)
అయితే వీరు ఇరువురు భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది.. పిల్లల కోసం కొన్ని కార్యక్రమాల్లోనూ కలసి పాల్గొనక పోవడం తప్పడం లేదు. కానీ తిరిగి కలసిపోయే ఛాన్స్ మాత్రం కనిపించడం లేదు… అయితే వీరి అభిమానులు మాత్రం వీరు మళ్ళీ కలిసస్తే బాగుంటుంది అని బలంగా కోరుతున్నారు!!…
![](https://studybizz.com/film/wp-content/uploads/2023/10/article-202337814394652786000-1024x538.jpg)
![](https://studybizz.com/film/wp-content/uploads/2023/10/216952_thumb_665-300x182.jpg)
సినిమాల విషయానికొస్తే ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమా చేస్తున్నాడు.. ఈ మూవీ డిసెంబర్లో విడుదలకు సిద్ధమవుతోంది!!.. అలాగే తన 50వ సినిమాకు సన్నద్ధమవుతున్నాడు… ఆఫ్ సెంచరీ సినిమాలో ధనుష్ నటించిడమే కాకుండా దర్శకత్వం కూడా వహించనున్నట్లు తెలుస్తోంది.. మరోవైపు ఐశ్వర్య రజనీకాంత్ “లాల్ సలాం”సినిమా నిర్మాణ పనులను చూసుకుంటుంది..
Leave a Reply