టైగర్ 3 మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆ రోజే మూడు భాషల్లో ఒకేసారి.

టైగర్ 3 ఈ మూవీలో సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ ప్రధాన తారాగణం గా తెరకెక్కించారు. ఇటీవల టైగర్ త్రీ టీజర్ విడుదలైంది. మరియు ఈ టీజర్ సల్మాన్ ఖాన్ మరియు కత్రినా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. టీజర్ విడుదలైన రెండు రోజుల్లోనే ఇది యూట్యూబ్లో 7 మిలియన్ల వ్యూస్కు చేరుకుంది. మరియు టీజర్ యొక్క ట్రైనింగ్ స్థానం#3 స్థానంలో ఉంది.

టైగర్ 3 మూవీ ఏక్ థా టైగర్ చిత్రం యొక్క మూడో భాగం టైగర్ మూవీ. అయితే ఏక్ థా టైగర్ మూవీ ఒకటో భాగం గా, ఇక రెండో భాగంలో టైగర్ జిందా హై గా రూపొందించి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను, వసుళ్లను అందుకుంది. అయితే ఈ రెండు భాగాలకు కొనసాగింపుగా టైగర్ త్రీ మూవీను నిర్మాతలు రూపొందించారు. ఈ టైగర్ త్రీ మూవీను ఈద్ (EID) సందర్భంగా 2023న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ తేదీ 21 ఏప్రిల్ 2023 నా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.

టైగర్ త్రీ చిత్రంలో సల్మాన్ ఖాన్ మరియు కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మునుపటి రెండు భాగాల్లో వలే వారు అదే పాత్రలు పోషిస్తున్నారు. సల్మాన్ ఖాన్ RAW ఏజెంట్ అవినాష్ సింగ్ రాథోడ్ గా మరియు కత్రినా కైఫ్ ISI ఏజెంట్ జోయా హమైని గా నటిస్తున్నారు. వీరితోపాటు షారుక్ ఖాన్ కూడా అదే పాత్రలో కనిపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ISI ఏజెంట్ జమాల్ ఫతే మీర్ గా నెగటివ్ రోల్ పోషిస్తున్నాడు. మరియు ఈ చిత్రంలో రణవీర్ సారే, విశాల్ జెత్వా కూడా కనిపించనున్నారు. ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. మరియు యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. మరియు ప్రీతమ్ చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

టైగర్ 3 మూవీ బడ్జెట్

టైగర్ 3 చిత్రం యొక్క బడ్జెట్ బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని నిర్మాణ వ్యయం రూ. 225 కోట్లు. సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన సినిమా ఇదేనని అంటున్నారు…… అలాగే ప్రమోషన్ మరియు ప్రింటింగ్ కోసం రూ‌ 20-25 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కూడా పేర్కొంది‌ . మూలాల ప్రకారం, యాష్ రాజ్ ఫిలిమ్స్ తో (YRF) తో కలసి సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ సినిమా విజయం మరియు లాభాలపై ఆధారపడి సుమారు 100 కోట్లు ఫీజును వసూలు చేశాడు.

ఇక సినిమా బడ్జెట్ మరియు వసూళ్ల యొక్క మునుపటి భాగాలను మనం పరిశీలిస్తే, ఏక్ థా టైగర్ హై సినిమా మొదటి భాగంలో సినిమా బడ్జెట్ 75 కోట్లు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు రూ. 32కోట్లు‌………… రెండో భాగం అయినా టైగర్ జిందా హై చిత్రాన్ని రూ. కోటి బడ్జెట్ తో రూపొందించారు ‌. 150 కోట్లు సల్మాన్ యాక్టింగ్ ఫీజు మినహాయించి ఈ చిత్రం భారతదేశం నుండి 339.16 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

మరి రేపు అనగా ఏప్రిల్21 2023 న EID ను టార్గెట్ గా చేసుకొని టైగర్ 3 మూవీ ఎంత వసూళ్లను రాబడుతుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page