ఇంటర్‌ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్​లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేసింది. ఇంటర్‌ మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయించే విధానాన్ని రాష్ట్ర సర్కారు తీసేసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ఎంసెట్ ర్యాంకుల ద్వారానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ

ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్​ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్ ర్యాంకుల ద్వారానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలలో విద్యాభ్యాసం చేసిన వారికే ర్యాంకులు దక్కడంతో పాటు, ఇతరత్రా అవకతవకలకు పాల్పడుతున్నారనే అభియోగాలు ఉన్నాయి. కార్పొరేట్ కాలేజీల ర్యాంకుల దందాపై గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అధ్యాయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ఉత్తర్వులు వెలువరించింది.

2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇక నుంచి ఇంటర్​ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్ ర్యాంకుల ద్వారానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు

EventDate
EAMCET notification will be given onFebruary 28, 2023
Applications will be accepted fromMarch 3 to April 4 2023
EAMCET is accepting applications with late feeMay 2, 2023
EAMCET hall tickets can be downloaded fromApril 30, 2023
The exam will be held fromMay 7 to 11 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!