Here are the current affairs on 01 September 2024. These current affairs are provided both in English and Hindi. ➼ Senior Indian Administrative Service officer ‘ Dr. T.V. Somanathan’ has taken charge as the new Cabinet Secretary. भारतीय प्रशासनिक सेवा के वरिष्ठ अधिकारी ‘डॉ. टी.वी. सोमनाथन’ ने नए कैबिनेट सचिव के रूप में पदभार संभाला है।…
Current Affairs in English & Hindi for the date 30 August 2024 are listed below ➼ ‘National Sports Day’ is celebrated every year on 29 August in India .भारत में हर वर्ष 29 अगस्त को ‘राष्ट्रीय खेल दिवस’ मनाया जाता है। ➼ Avani Lekhara wins gold in Paralympics Shooting R2 Women’s 10 meter Air Rifle…
ఐక్యరాజ్య సమితి సర్వే డేటా ఆధారంగా 2023 ఏడాదికి గాను వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు ను విడుదల చేసింది. మొత్తం 150 దేశాల్లోని డేటాను పరిగణనలోకి తీసుకుని నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. గత ఏడాది (2022) 136వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది ఏకంగా 11 స్థానాలు మెరుగుపరుచుకుంది. పొరుగు దేశాలైన చైనా (64), నేపాల్ (78). శ్రీలంక (112), బంగ్లాదేశ్ (118) భారత్ కంటే మెరుగైన…
చందమామ గురించి తెలుసుకోవడానికి గత 60 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా 1958 నుంచి చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తోంది. 1969లో అపోలో రాకెట్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించింది. రష్యా, జపాన్, చైనా, ఇజ్రాయెల్, జర్మనీ, భారత్ తదితర దేశాలు చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు కృషి చేస్తున్నాయి. భారత్ 2008లో చంద్రుడి మీదికి చంద్రయాన్-1 పేరుతో ఆర్బిటారు ప్రయోగించింది. అక్కడ నీటి జాడలున్నాయని గుర్తించింది. చంద్రుడిపై రెండు ప్రయోగాలు చేసిన భారత్ మూడో ప్రయోగానికిసన్నద్ధమవుతోంది. సైంటిస్టులు…
కర్ణాటక లో ఎంతో రసవత్తరంగా హోరా హోరీ గా సాగిన ఎన్నికల పోరు కి సంబంధించి మే 10 న పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 71.77% పోలింగ్ నమోదు అయింది. అత్యధికంగా రామనగర లో 78.22% మరియు అత్యల్పంగా bbmp లో 48.63% మంది ఓటు వేశారు. పోలింగ్ ముగిసిన కొద్ది సేపటికే దేశవ్యప్తంగా కీలక న్యూస్ ఏజెన్సీలు తమ exit polls అంచనాలను వెల్లడించాయి. కన్నడ నాట ఈ సారి కాంగ్రెస్ మెజారిటీ…
తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం మధ్య మొదటి వందే భారత్ రైలును ప్రారంభించడగా, తరచుగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యం కోసం, కేంద్ర ప్రభుత్వం మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8 న జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు నంబర్లు ఎంత? సికింద్రాబాద్-తిరుపతి…
MMTS రెండో దశ ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. రెండో దశ లో అందుబాటులోకి వచ్చిన రూట్లు ఇవే.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మరియు లింగంపల్లి నుంచి ఉందానగర్ మధ్యలో ఫేజ్ 2 సర్వీసులు నడవనున్నాయి. రెండు రూట్ల లో 40 సర్వీసులు up and down నడుస్తాయి. ఒక్కో రూట్ లో 10 సర్వీసులు అప్ 10 సర్వీసులు డౌన్ నడవనున్నాయు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లే ఎంఎంటీఎస్ ట్రైన్ సమయాలివే లింగంపల్లి…
ISRO Successfully launched LVM-3 launch vehicle from Satish Dhawan Space Center (SHAAR) in Sriharikota, Tirupati district into the space. The countdown started at 8.30 am on Saturday and continued for 24.30 hours. 36 OneWeb satellites were launched by the LVM-3 carrier at 9 am on Sunday. Scientists said that the weight of these satellites is…
All the winners and nominees from the 95th Academy Awards Best animated feature Guillermo del Toro’s Pinocchio – WINNER!Marcel the Shell With Shoes OnPuss in Boots: The Last WishThe Sea BeastTurning Red Best supporting actor Brendan Gleeson, The Banshees of InisherinBrian Tyree Henry, CausewayJudd Hirsch, The FabelmansBarry Keoghan, The Banshees of InisherinKe Huy Quan, Everything Everywhere All at Once –…